జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బ్రదర్ నటుడు నాగబాబును సోషల్ మీడియాలో నేటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు... తాజాగా ట్విట్టర్ వేదికగా చేసుకుని ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల ఆంధ్రప్రదేశ్...
ఒక వైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాడి తప్పిన తెలుగుదేశం పార్టీని ట్రాక్ లో పెట్టాలని చూస్తుంటే తమ్ముళ్లు మాత్రం తలోదారి పడుతున్నారు... దీంతో పార్టీలోని సభ్యుల సంఖ్య క్రమ క్రమంగా...
ఏపీ నాయకుల్లో రాజధాని విషయంలో భిన్న స్వారాలు వినిపిస్తున్నాయి... రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు సుజనా వంటివారు రాజధానిని అమరావతిలో ఉంచాలని డిమాండ్ చేస్తుంటే.... ఇక ఉత్తరాంధ్ర రాయలసీమ...
ప్రాధాన ప్రతిక్ష తెలుగుదేశం పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు... చంద్రబాబు నాయుడు మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరసన క్యార్యక్రమాలు చేస్తుంటే 13 జిల్లాలకు చెందిన తమ్ముళ్లు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమ్మక్కు అయ్యారా అంటే అవుననే అంటున్నారు...కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి నాగం జనార్థన్...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ల సీఎంగా మిగిలిపోతారా అంటే అవుననే అంటున్నారు సీపీఐ జాతీయ నాయకులు నారాయణ... తాజాగా ఆయన మీడియా సమావేశంలో...
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో మూడు రాజధానులు రావచ్చని ప్రకటించారు... ఇక ఆయన ప్రకటనతో రాజధాని ప్రాంతంలో రైతులు నిరసనలు చేస్తున్నారు...
జీఎన్ రావు కమిటీ మరోసారి క్లారిటీ ఇచ్చింది... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారుడు అజయ్ కల్లం చెప్పినట్లుగా కమిటీ నివేధికను తయారు చేశారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...