ఏపీ రాజధాని అమరావతి నుంచి సచివాలయాన్ని తరలించేందుకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డేట్ ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి... అభివృద్ది వికేంద్రీకరణ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని...
ఏపీలో ప్రస్తుతం మూడు రాజధానులు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది... అభివృద్ది వికేంద్రీకరణ దిశగా అడుగులువేసి ప్రాంతీయ అసమానతలు లేకుండా చేయాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది... అయితే ఇందుకు వ్యతిరేంకగా ప్రతిపక్ష టీడీపీ...
రాజధానిలో ఉద్యమం రోజు రోజుకు తీవ్రం అవుతుండటంతో వైసీపీ నాయకులు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని డ్రామాలకు తెర తీస్తున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆరోపించారు.... అపద్దాన్ని పదే పదే...
అమరావతి రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో అవినీతి జరిగిందని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించారు... గతంలో టీడీపీ నాయకులు ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో...
ఈ ప్రపంచంలో మొబైల్స్ నెట్ వచ్చిన తర్వాత అరచేతిలో అన్ని తెలిసిపోతున్నాయి..సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండటం తప్పులేదు.. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు వారి అప్ డేట్స్ అన్నీ కూడా సోషల్...
ఎమ్మెల్యే పోస్టు అంటేనే ఆ నియోజకవర్గంలో పెద్ద పదవి, రాష్ట్రంలో గుర్తింపు వచ్చే పదవి.. మరి ఆ పదవి ఒకసారి వస్తే జీవితాంతం ప్రజల మనసులో సుస్దిరంగా స్ధానం ఏర్పాటుచేసుకుని మళ్లీ గెలవాలి...
తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో 23 సీట్లు వచ్చాయి.. ఇక వైసీపీకి 151 సీట్లు వచ్చాయి.. పవన్ కు ఒక్క సీటు వచ్చింది.. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మంది నేతలు...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేత ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సెటైర్స్ వేశారు... అభివృద్ధి అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినంత ఈజీ కాదని లోకేశ్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...