పాన్ కార్డుతో మీ ఆధార్ కార్డును లింక్ చేసుకున్నారా, లేదా అయితే వెంటనే చేసుకోవాలి.. లేదంటే ఆది క్యాన్సిల్ అవుతుంది. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానానికి మరో రెండు రోజులు మాత్రమే...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ జైలుకు వెళ్తారా అంటే అవుననే అంటున్నారు మాజీ టీడీపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు... తాజాగా ఆయన...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటు రాష్ట్ర అభివృద్ది దిశగా అడుగులు వేస్తున్నారు... నవరత్నాల్లో పొందు పరిచిన అంశాలతో పాటు పలు...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో జైలుకు వెళ్లనున్నారు... జైల్లో ఉన్న రైతులను పరామర్శించనున్నారు... నిన్న రాత్రి అమరావతి ప్రాంతానికి చెందిన ఆరుగురు రైతులను పోలీసులు...
మూడు రాజధానులు విషయంలో ఏపీ బీజేపీ నాయకుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు... ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీజేపీ నేతలు విశాఖకు రాజధాని రావటాన్ని స్వాగిస్తున్నారు....
ఇక మరో వైపు సీఎం...
వివాధాలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆయన ఏం చేసినా అది సంచలనంగా మారుతుంది... ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్వీట్ చేసినా సంచలనమే సినిమా తీసినా సంచలనమే...
ప్రస్తుతం ఆంధ్రప్రశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ మూడు రాజధానులు... వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తూ ఏపీలో మూడు రాజధానులు రావచ్చని తెలిపింది సర్కార్... ప్రాంతాల మధ్య అసమానతలు పోవాలంటే అభివృద్ది వికేంద్రీకరణ చేయాలని...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన తండ్రిలాగ ఫ్రెండ్లీగా ఉంటారు... ఏ విషయంపై అయినా ముక్కు సూటిగా మాట్లాడుతుంటారు... అంతేకాదు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు
ఆయన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...