ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకట చేసిన సంగతి తెలిసిందే... ఈ ప్రకటన వెలువడిన నాటినుంచి తెరపైకి సరికొత్త వాదనలు వస్తున్నాయి......
ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.. ఇక రైల్వే ఉద్యోగం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అని ఎగిరి గంతేస్తారు, అయితే చాలా మంది ఈ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ...
తెలుగుదేశం పార్టీలో ఉన్నంత సేపు సీఎం రమేష్ జగన్ పై నిత్యం విమర్శలు చేసేవారు... అయితే బీజేపీలోకి వెళ్లిన తర్వాత ఆ విమర్శల జోరు కాస్త తగ్గింది.స్టీల్ ప్లాంట్ సహా పలు అభివృద్ధి...
నిన్న సూర్యగ్రహణం అందరూ చూశారు, మరీ ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా దీని గురించి మీడియాలలో వార్తలు వచ్చాయి. అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీ వ్ గా ఉండే ప్రధాని నరేంద్రమోదీ కూడా...
ఏడు నెలలుగా ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తవ్వుతోంది అవినీతి కాదని వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి అని లేకేశ్ ఆరోపించారు. ఆధారాలు బయటపెట్టమని అడుగుతుంటే...
ఆంధ్రప్రదేశ్ ఎల్లో మీడియా సంస్ధకు తిరుమల తిరుపతి దేవస్ధానం బోర్డ్ షాక్ ఇచ్చింది... టీటీడీ ప్రతిష్ట దెబ్బతినే విధంగా వార్తా కథనాలు రాసినందున ఆ సంస్ధకు 100 కోట్లు పరువు నష్టం దావా...
రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు... త్వరలోనే విశాఖకు రాజధాని ప్రకటన వస్తుందని అన్నారు.. తాజాగా మీడియాతో మాట్లాడి ఆయన ఈ వ్యాఖ్యలు...
మొన్నటి వరకూ అమరావతిని భ్రమరావతి అన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిజాలు ప్రపంచానికి తెలిసాక కొత్త పాట మొదలుపెట్టారని టీడీపీ నేత లోకేశ్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఖర్చు చేసింది రూ.5...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...