ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే... కొద్దికాలంగా అమరావతి ప్రజలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరసనలు కూడా చేస్తున్నారు... ఈ నేపంథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యే...
ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుట్టి మృతి చెందారు... అర్థరాత్రి గుండెపోటు రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మాధ్యమంలో మృతి చెందారు.... విషయం...
ఝార్ఖండ్ లో బీజేపీ ఆశలు అడియాశలు అయ్యాయి... ఇక అక్కడ బీజేపీ మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండాల్సిందే, అక్కడ హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు, ఈ నెల 29న జరిగే ప్రమాణ...
రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కొందరు స్వాగతిస్తుంటే ,మరికొందరు విమర్శలు చేస్తున్నారు, మరీ ముఖ్యంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరికాదు...
తెలుగుదేశం పార్టీకి తీరని విషాదం అనే చెప్పాలి.. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత ఏలూరుకు చెందిన బడేటి బుజ్జి ఈ తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు, సాధారణంగా ఇంట్లో...
మొత్తానికి వైసీపీ నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి ఇటు తెలుగుదేశం యువనాయకుడు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ నారా లోకేష్ పై దారుణమైన టార్గెట్ విమర్శలు చేస్తున్నారు..పర్సనల్ అటాక్ విమర్శలు వద్దు అని చెబుతున్నా...
అసెంబ్లీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రకటించిన మూడు రాజధానుల మాటపై అందరూ ఎస్ చెప్పారు, ఇక్కడ వరకూ బాగానే ఉంది... అయితే తర్వాత ఈనెల 27న కేబినెట్ లో చర్చించనున్నారు అని...
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత సెగ్మెంట్ కు వెళ్లారు.. అక్కడే క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
కడప జిల్లాలో మూడో రోజు పర్యటనలో భాగంగా పులివెందులలో పర్యటించారు ఏపీ సీఎం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...