రాజధానిని అమరావతిలో ఉంచాలని డిమాండ్ రాజధాని రైతులు కొద్దికాలంగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే... ఈ నిరసనలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి... రాజధాని ప్రాంతం అయిన తాడికోండ నియోజకవర్గం ప్రజలు నిరసనలు...
ఏపీలో ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన వేళ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటించి రాజధాని రైతులకు మద్దతు ప్రకటించారు... అంతేకాదు ముఖ్యమంత్రి జగన్...
అమరావతికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, వైజాగాలో ఎగ్జిగ్యూటివ్ క్యాపిటల్ అలాగే కర్నూలు జిల్లాలో జ్యూడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు... ఈ ప్రకటనకు అన్ని వర్గాలనుంచి కూడా మంచి...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఏపీకి మూడు రాజధానులు రావచ్చని ప్రకటించారు..... అమరావతికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, వైజాగాలో ఎగ్జిగ్యూటివ్ క్యాపిటల్ అలాగే కర్నూలు జిల్లాలో జ్యూడిషియల్ క్యాపిటల్...
గతంలో ఇచ్చిన మాట ప్రకారం రాజధాని రైతులకు అండగా ఉంటామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు తాజాగా పార్టీ కార్యాలాయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఐదేళ్ల చంద్రబాబు...
ఉత్తరాంధ్రలో ప్రాంతంలో బొత్స సత్యనారాయణకు మంచి గుర్తింపు ఉంది... గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఆయన ప్రాధాన్యత తగ్గలేదు... ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు... పార్టీకి చెందిన మాజీ మంత్రి వైసీపీలో చేరాలని చూస్తున్నారట....
ఏపీలో...
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో దూసుకుపోతున్నారు.. అలాగే ఎక్కడైనా అవినితీ అక్రమాలు వస్తే సహించేది లేదు అని చెబుతున్నారు. దానిపై కంప్లైంట్ ఇవ్వచ్చు అని ఫోన్ నెంబర్ కూడా తెలియచేశారు.....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...