చంద్రబాబుపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే, రాజధాని కొందరికి అనుకూలంగా మార్చారు అని విమర్శలు చేస్తున్నారు, తాజాగా బీజేపీ నేతలు కూడా టార్గెట్ చేశారు బాబుని. ఏపీకి 900 కిలోమీటర్ల...
మంచు మనోజ్ ఎప్పుడూ సరదాగా ఉంటాడు.. అలాగే ట్విట్టర్ లో సామాజిక మాధ్యమాల్లో కూడా చాలా హూషారుగా ఉంటాడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే టాలీవుడ్ నుంచి వెంటనే రియాక్ట్ అయ్యే హీరోల్లో మంచు...
రాజధాని విషయంలో జగన్ చేసిన ప్రకటన పై ముందు విమర్శలు ఆరోపణలు చేసిన చంద్రబాబు చివరకు ఎస్ చెప్పారు, బాబు మళ్లీ యూటర్న్ తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు చివరకు...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో కీలక మార్పులు చేర్పులు చేస్తున్నారు... మారు మూల ప్రాంతాలకు ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో...
డిసెంబర్ 9 నుంచి ఆంధ్రప్రశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి... మొత్తం పది రోజుల పాటు శాసనసభ శీతాకాల సమావేశాలు నిర్వహిచాలని ప్రభుత్వం యోచిస్తోంది... ముఖ్యంగా ఈ సమావేశంలో ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం,...
కృష్ణా జిల్లా ఎప్పటినుంచో తెలుగుదేశం పార్టీకి కంచుగా వ్యవహరిస్తూ వస్తుంది... వైఎస్ హాయంలో కూడా టీడీపీ తమ సత్తా చాటింది... అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ కంచుకోట కొట్టుకుపోయింది... పార్టీ తరపున రాష్ట్రస్థాయి...
ఎన్నికల ఫలితాల తర్వాత జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ బీజేపీలో చేరుతుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి... కానీ చేరలేదు... చాలా సార్లు జేసీ దివాకర్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు... తాను...
రాజకీయాల్లో గెలుపు ఓటమిలు సహజం. ఓడినా..... గెలిచినా రాజకీయ నేతలు మాత్రం కార్యకర్తలకు, అభిమానులకు నిత్యం టచ్ లోనే ఉండాలి... లేదంటే తమకు తాము నష్టం చేకుర్చుకోవడమే కాకుండా పార్టీ క్యాడర్ కూడా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...