ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి... ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో మూడు రాజధానులు రావచ్చని ప్రకటించారు... దీనిపై మంత్రి కొడాలినాని...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తానా అంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కార్యకర్తలు తందానా అంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దాడి వీరభద్రరావు అన్నారు...
తాజాగా...
జనసేన పార్టీ తరపున గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావుకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి... ఇటీవలే రాపాక అసెంబ్లీ సమావేశాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు...
ఒక...
ఏపీకి మూడు రాజధానులు రావచ్చని ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు... దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.. జగన్ పాలన తుగ్లక్ పాలనలా ఉందని చంద్రబాబు నాయుడు విమర్శలు చేయగా... ఉన్న రాజధానికే...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఏపీలో మూడు రాజధానులు రావచ్చని ప్రకటన చేశారు... జగన్ ప్రకటనకు కొంతమంది స్వాగతిస్తుండగా మరికొంతమంది వ్యతిరేకేస్తున్నారు...
ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి బుగ్గన...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో మూడు రోజులు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే... ఈ పర్యటనలో భాగంగా నిన్న సమీక్షా సమావేశాలు నిర్వహించారు...
ఈ సమావేశంలో మాజీ...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన వారందరు ఒక ఎత్తు అయితే ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒకఎంతని అందరు భావిస్తున్నారట... ఇటీవలే జరిగిన పార్లమెంట్ సమావేశాలనుంచి సంచలనంగా మారుతున్నారు... పార్టీ నేతల చెప్పిన మాట...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిందే వేదం... అది తూచా తప్పకుండా అములు చేయిస్తారు ఎంపీ విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలు... కానీ తాను జగన్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...