దిషపై జరిగిన అత్యాచార ఘటనలో యావత్ దేశం ఆ దుర్మార్గులని ఉరి తీయాలి అని కోరుకున్నారు. చివరకు ఎన్ కౌంటర్లో చనిపోయారు., ఏపీలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో...
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనతో మంచి పేరు సంపాదించుకుంటున్నారు.. అలాగే పార్టీ తరపున సీనియర్లకు జూనియర్లకు పదువులు ఇస్తున్నారు ..అంతా బాగానే ఉంది. కాని టీడీపీకి జనసేనకు ఓ...
వైసీపీలోకి మాజీ ఎంపీ గోకరాజు గంగారాజు ఆయన కుటుంబం చేరుతారు అంటూ వార్తలు వినిపించాయి.. మొత్తానికి బీజేపీకి పెద్ద షాక్ అని వార్తలు వైరల్ అయ్యాయి.. చివరకు గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజు...
పవన్ కల్యాణ్ రాజకీయంగా దూసుకుపోతున్నాడు.. అయితే ఏపీలో ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలవ్వడంతో ఆయనకు రాజకీయంగా కాస్త ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పార్టీ తరపున కేవలం ఒక్క సీటు...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు... కొద్దికాలంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.... పార్టీపై ప్రజలకు నమ్మకాన్ని...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు... ఈ క్రమంలో ఎవరైనా పార్టీలో తోక ఆడిస్తే దానిని మూడవ కంటికి...
కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ సౌత్ ఇండియాలో మాత్రం పట్టు సాధించలేకపోయింది... అందుకే ఆపరేషన్ ఆకర్షనను స్టార్ట్ చేసింది ఏపీలో... ఈ ఆపరేషన్ 2024 ఎన్నికల నాటికల్ల సక్సెస్ చేయాలని చూస్తుంది...
అందుకే...
ప్రత్యక్ష రాజకీయాలకు పరిచయం అక్కర్లేని కుటుంబం ఆనం కుటుంబం.... దశాబ్దాల కాలం నాటినుంచి రాజకీయాల్లో రాణించారు ఆనం బ్రదర్స్.... వైఎస్ కు ఆనం బ్రదర్స్ కు సన్నిహిత సంబంధం ఉంది... కాంగ్రెస్ హయాంలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...