ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టాండ్ అప్ కామెడీ అదిరిపోయిందని లోకేశ్ అన్నారు... అవినీతికి అమ్మా, నాన్న కూడా తానే అయిన జగన్ మోహన్...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణం రాజు మళ్లీ కాంట్రవర్సీగా మారారు.. దీంతో అయనపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి... ఇటీవలే సుజనా చౌదరి టీడీపీ ఎమ్మెల్యేలతో...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని కోర్టుమెట్లు ఎక్కినా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా...
తాజాగా పార్టీ కార్యాలయంలో...
మరోసాకి కత్తి మహేష్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు... ఇటీవలే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు పవన్.. మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా...
తెలుగు రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత తొలిసారి తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు.... ఆ తర్వాత జరిగిన ముందస్తు ఎన్నికల్లో కూడా కేసీఆర్ బంపర్ మెజార్టీ సాధించి రాష్ట్రంలో తిరుగులేని నాయకుడుగా...
తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీలో మూడు ముక్కలాట కొనసాగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు... ఇటీవలే పార్టీ హైకమాండ్ ఆయా నాయోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలదే బాధ్యత అలాగే పెత్తనం ఉంటుందని స్పష్టం చేసింది దీంతో...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు... ఈ మూడు రోజుల్లో...
అప్పట్లో దేశ వ్యాప్తంగా ఓటుకు నోట్ల కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే... 2015 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు కేసు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. అప్పటి టీడీపీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...