ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లాలో పర్యటించనున్నారు ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక...
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతీ శుక్రవారం సీబీఐ కోర్టు ముందు హజరవుతున్నారు.. ఆయన పై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఆయన ప్రతీ వారం కోర్టుకు వెళ్లుతున్నారు.. అయితే సీఎం...
మున్సిపల్ ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలి అని వైసీపీ ప్లాన్ అనేది తెలుగుదేశం నేతలు చేస్తున్న ఆరోపణలు, అయితే అలాంటి నేతలు పార్టీని వీడిపోయే నాయకులు...
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు.. ఆయన ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన అన్నీ హామీలు నెరవేరుస్తున్నారు. తాజాగా కేంద్రంలో కూడా చర్చ...
తెలుగుదేశం పార్టీలో జేసీ కుటుంబం ఇప్పుడు ఉంటుందా ఉండదా అనేది చర్చ జరుగుతోంది, ముఖ్యంగా టీడీపీకి ఇప్పుడు వచ్చిన సంక్షోభం కొందరు నేతలకు టెన్షన్ పెట్టిస్తోంది.. అనంత జిల్లాని ఏలిన నేత గా...
ఏపీలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.. అయితే ఏపీ ఆర్దిక పరిస్దితి బాగాలేకపోయినా ఆయన పలు కీలక పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఉద్యోగులకి...
తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ కు అప్పగించాలి ఆయనే పార్టీని కాపాడాలి అని కొందరు నేతలు చేస్తున్న కామెంట్లపై ముఖ్యంగా టీడీపీలో విమర్శలు వస్తున్నాయి.. ఇంత కాలం చంద్రబాబు పార్టీని ముందుకి నడిపించారు.. అధికారంలో...
పవన్ కల్యాణ్ పోటీ చేసిన గాజువాక భీమవరం రెండు సెగ్మెంట్లలో ఇప్పుడు జనసేన కేడర్ కు కేవలం పవన్ మాత్రమే ఉన్నారు.. అయితే అక్కడ పార్టీ తరపున మరో ప్రత్యామ్నాయ నాయకుడిని కూడా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...