మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నాటినించి 2014 మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాయాం వరకు అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోటగా వ్యవహరించింది... అయితే 2019...
కొద్దికాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లా సాగుతున్నాయి ఏపీ రాజకీయాలు.... ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ సంచలనంగా మారుతున్న సంగతి తెలిసిందే... అయితే ఇదే...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు... ఇటీవలే బీజేపీకి టచ్ లో వైసీపీ ఎంపీలు ఉన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు...
ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రస్తావించారని జోరుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.....దీంతో ఆయన ఆయన బీజేపీకి టచ్ లో ఉన్నారని కూడా...
కొద్దిరోజుల క్రితం అనంతపురం జిల్లాలో జాతీయ జెండాకు వైసీపీ రంగులు వేయడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.... అయితే ఈ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది...
విజయనగరం జిల్లాలో జాతిపిత...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు... కొద్దికాలంగా వైసీపీ నాయకులకు జనసేన పార్టీకి పచ్చగడ్డి...
ఇటీవలే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దూమారం రేపుతున్న సంగతి తెలిసిందే... ప్రస్తుతం బీజేపీకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో పాటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...
జగన్ కు కొత్త టెన్షన్ తెప్పిస్తున్న లోకేశ్
ఇసుక నుండి తైలం తీసిన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఘనులు పేదవారిని కూడా విడిచిపెట్టడం లేదని మాజీ మంత్రి లోకేశ్ ఆరోపించారు.. ....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...