ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు మీడియా ద్వారా నిలదీశారు... ప్రస్తుతం అమరావతిని పక్కన పెట్టేస్తే ఏపీ తీవ్రంగా నష్టపోతుందని అన్నారు...
ప్రపంచానికి ఆదర్శంగా...
నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను వల్లనేని వంశీ అలాగే కొడాలి నానిలు ఎక్కువగా వాడుకుని వదిలేశారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు... తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీశారు.... కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి తప్ప మన తెలుగు భాష సరస్వతి దేనికీ పనికి రాదనే...
ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ హాట్ సాగుతున్నాయి... వైసీపీ నేతలు, టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కేంద్ర బింధువులా మారుతున్నారు... ఈ నేపథ్యంలోనే వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్...
తెలుగుదేశం పార్టీలోకి కేవలం పదవుల కోసమే ఆదినారాయణ రెడ్డి వచ్చారు అనే విమర్శలు వాస్తవం అంటున్నారు అక్కడ తెలుగుదేశం నేతలు.. పార్టీ కష్టకాలంలో ఉంటే ఆయన మాత్రం బీజేపీలోకి వెళ్లడం ఏమిటి అని...
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు నేతలు పెద్ద పెద్ద పదవులు పొందారు.. అయితే వారిలో ఇరిగేషన్ మంత్రిగా దేవినేని ఉమా పని చేశారు .. ముఖ్యంగా వైసీపీ నేతలు కూడా...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని అలాగే ఆయన తనయుడు లోకేష్ బాబుని టార్గెట్ చేస్తూ వర్మ సినిమా తీస్తున్నారు అనేది కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా ట్రైలర్ చూస్తే పక్కాగా అర్ధం అవుతోంది. అయితే...
నెలకో సంచలన నిర్ణయం పథకం తీసుకువస్తూ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ..అయితే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలకు బాగా మరిగి పనులు కూడా చేయడం లేదు అనే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...