తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారికి కష్టాలు తప్పట్లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హాయంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని,...
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ వచ్చింది నేతన్నల మగ్గాలను ఆపిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో నేతన్నలు అప్పుల పాలయ్యారని, కాంగ్రెస్...
వరంగల్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR) చేసిన విమర్శలకు కాంగ్రెస్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Rajender Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పదేళ్లు పరిపాలన...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన.. రాహుల్ గాంధీ కోసమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో గెలవడం కోసమే తెలంగాణలో కుల గణన చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు...
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పినవన్నీ పచ్చి అబద్దాలే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish rao) విమర్శించారు. పక్క రాష్ట్రం వెళ్లగానే రేవంత్ అసలు బుద్ధి...
నవంబర్ 14 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించాలనుకుంటున్న ప్రజా విజయోత్సవాల(Praja vijayotsavalu)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు. రాష్ట్రంలో కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలు చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజలకు ఏం...
హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)పై పోలీసుల దాడిని ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ముఖ్యనేత హరీష్ రావు వెల్లడించారు. కౌశిక్ రెడ్డి అంటే ఈ సీఎం రేవంత్...
మహా వికాస్ అగాడీ(MVA) కూటమి నేతలపై ప్రధాని మోదీ(PM Modi) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం అ‘గాడీ’ కూటమిలో నేతలంతా కూడా డ్రైవర్ సీటు కోసం కొట్లాడుకుంటున్నారని విసుర్లు విసిరారు. ఎన్నికలు సమీపిస్తుండటంతోనే సీఎం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...
శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్ట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఎల్బీసీ ఎడమవైపు టన్నెల్ పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం...