రాజకీయం

YS Sharmila | నేరస్థులను కలవడానికైతే టైం ఉంటుందా జగన్..?

YS Sharmila - YS Jagan | జైలుకెళ్లి నేరస్థులను పలకరించే సమయం ఉంటుంది కానీ, ప్రజల పక్షాన అసెంబ్లీ తమ గళాన్ని వినిపించాల్సిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి దమ్ములేదని...

Rekha Gupta | ఢిల్లీ నాలుగో మహిళా సీఎం గా రేఖా గుప్తా..!

Delhi CM Rekha Gupta | ఎట్టకేలకు ఢిల్లీ సీఎం పీఠం ఎవరికీ దక్కనుందో అనే అంశానికి తెరపడింది.  సీఎం రేసులో ఎన్నో పేర్లు వినిపించినప్పటికీ బీజేపీ అధిష్టానం రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా...

KTR | ఈ సారి మోసపోతే ఎవరూ కాపాడలేరు

రంగారెడ్డి జిల్లా అమన్ గల్ లో నిర్వహించిన రైతు మహాధర్నాలో కేటీఆర్(KTR) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుపడ్డారు. స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) త్వరలో శాసనసభ సభ్యునిగా ఎన్నిక...
- Advertisement -

Eatala Rajender | బీసీ జనాభా ఎందుకు తగ్గింది సీఎం సారూ: ఈటల

తెలంగాణలో బీసీల సంఖ్య తగ్గడంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ చేసిన కుల గణనను(Caste Census) ప్రకారం.. రాష్ట్రంలో బీసీల సంఖ్య...

KTR | తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమే: కేటీఆర్

పదేళ్ల బీఆర్ఎస్ పాలన ముగిసే సమయానికి కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు. తెలంగాణ అంటే కేంద్రానికి గిట్టడం లేదని, అందుకే...

Nimmala Ramanaidu | ‘జగన్ ఒక అరాచక శక్తి’

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌, వైసీపీ నేతలనుద్దేశించి టీడీపీ మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అంటేనే అరాచకత్వానికి మారుపేరని విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన...
- Advertisement -

Nimmala Ramanaidu | ఇరిగేషన్ శాఖను బద్నాం చేసిన ఘనత జగన్‌దే: నిమ్మల

రాష్ట్ర నీటిపారుదల శాఖ పూర్తిగా నిర్వీర్యమై ఉందని, దానిని పునరుద్దరించడానికి తమ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) అన్నారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన వైసీపీ ప్రభుత్వం.. నీటిపారుదల...

Mahesh Kumar Goud | రాజకీయాల్లో రాణించాలంటే అలా చేయాల్సిందే!

రాజకీయాల్లో రాణించాలంటే ఒంటెద్దు పోకడ ఏమాత్రం పనికిరాదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు. సమయానుకూలంగా సమన్వయంతో నడుచుకుంటేనే రాజకీయాల్లో ముందడుగు వేయగలుగుతామని వివరించారు. మహేశ్వరం గట్టుపల్లిలో నిర్వహించిన...

Latest news

Sri Rama Navami | శ్రీరామనవమి రోజు వీటిని నైవేద్యంగా పెడితే కోరికలు నెరవేరుతాయి!!

శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసేవి పానకం, వడపప్పు. అయితే, ఆరోజు కొన్ని ప్రత్యేకమైన ప్రసాదాలు శ్రీరామునికి నైవేద్యంగా...

PM Modi | భారత్ శ్రీలంక మధ్య కుదిరిన ఏడు అవగాహన ఒప్పందాలు

ప్రధాని మోదీ(PM Modi) శనివారం శ్రీలంకలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇరు దేశాలు పలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా తన...

KCR | కాంగ్రెస్ పై కేసీఆర్ సమర శంఖారావం.. ఆ వేదిక నుంచే!

BRS పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) శనివారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు....

Stress Free Life | ఒత్తిడిని తగ్గించడానికి 27 మార్గాలు

Stress Free Life | 1.లోతైన శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయండి. 2.అతిగా బాధ్యతలు తీసుకోవడం మానండి —“లేదు” “కాదు” అని చెప్పడం కూడా నేర్చుకోండి. 3.పనిలో...

Telangana | చంద్రబాబు సర్కార్ పై సుప్రీం కోర్టుకి రేవంత్ సర్కార్

ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల(Banakacherla), రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై(Rayalaseema Lift Irrigation Project) తెలంగాణ సర్కార్(Telangana) సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది. స్టాండింగ్ కమిటీ, అడ్వకేట్...

Annamalai | నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేను -అన్నామలై

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై(Annamalai) సంచలన ప్రకటన చేశారు. తాను రాష్ట్ర బీజేపీ అధ్యక్ష రేసులో లేనని చెప్పారు. శుక్రవారం కోయంబత్తూరులో మీడియా సమావేశంలో...

Must read

Sri Rama Navami | శ్రీరామనవమి రోజు వీటిని నైవేద్యంగా పెడితే కోరికలు నెరవేరుతాయి!!

శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా...

PM Modi | భారత్ శ్రీలంక మధ్య కుదిరిన ఏడు అవగాహన ఒప్పందాలు

ప్రధాని మోదీ(PM Modi) శనివారం శ్రీలంకలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇరు...