వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సరైన సమయంలో లేను అనే బాధ వంగవీటి రాధాలో మొదలైందట. చంద్రబాబు టీడీపీ మాటలు విని ఆయన టీడీపీలో చేరిపోయారు.. కాని ఇప్పుడు పరిస్దితి మొత్తం అడ్డం...
తెలుగుదేశం పార్టీ పై తీవ్ర విమర్శలు చేసి ఆ పార్టీ మునిగిపోతోంది అని ఆరోపణలు చేసిన వల్లభనేని వంశీ గురించి, వైసీపీ సోషల్ మీడియా వీడియోలు వైరల్ చేస్తుంటే, టీడీపీ విమర్శలు ఖండనలు...
తెలుగుదేశం పార్టీపై దారుణమైన విమర్శలు చేశారు వంశీ.. ఇక తాను టీడీపీలో కొనసాగేది లేదు అన్నారు జయంతికి వర్ధంతికి తేడా తెలియని వారికి పార్టీ ఇస్తే ఇక పార్టీ ముందుకు ఏమీ వెళుతుంది...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొండివారు... ఏదైనా తలచుకుంటే అదిసాధించేవరకు వెంటాడుతారని అంటారు... అది ముమ్మాటి నిజం అని అంటున్నారు విశ్లేషకులు...
అధికారంలోకి వచ్చిన తర్వాత...
ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్నాయా అంటే అది ఒక్క అద్దంకిలో మాత్రమే... దశాబ్దాల కాలం నాటినుంచి గొట్టిపాటి ఫ్యామిలీకి కరణం ఫ్యామిలీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైర్యం ఉంది...
అయితే 2014...
ఈ ఎన్నికల్లో మరోసారి బంపర్ మెజార్టీతో అధికారంలోకి వస్తామని అంచనాలను వెసిన తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది... దీంతో పార్టీలో ఉన్న బాడానేతలు సైతం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు... ఇందులో...
గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తాజాగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు... సొంతపార్టీ అనుచరులపై అనుసరిస్తున్న విధానాలపై ఆపార్టీ సీనియర్ నాయకులు మండిపడుతున్నారు... పార్టీ అధికారంలోకి వచ్చి 150 రోజులు పూర్తి...
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా కన్నాలక్ష్మీ నారాయణ ఉన్నారు... ప్రస్తుతం ఆయన పోస్ట్ పై టీడీపీ నాయకులు కన్ను పడిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు... ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...