2024 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున జనసేన పార్టీ కార్యకర్తలను అలాగే అభిమానుల్లో సంతోషం నింపేందుకు పవన్ రెడి అయ్యారని సోషల్ మీడియలో వార్తలు వస్తున్నాయి... చిత్ర పరిశ్రమకు రీ ఎంట్రీ...
2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో తమ్ముళ్లు ఒక్కొక్కరు సైకిల్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు... ఒకప్పుడు టీడీపీ రాజకీయాల్లో ఆరితేరిని నాయకులు సైతం ప్రస్తుతం సైలెంట్ అయ్యారు... పార్టీ తరపున తమ...
151 సీట్లు గెలుచుకుని పరిపాలనలో దూసుకుపోతున్న జగన్ పలు సంక్షేమ పథకాలు నెలకి ఒకటి చొప్పున స్టార్ట్ చేస్తున్నారు.. తాజాగా వచ్చే ఏడాది జనవరి 26 న అమ్మఒడి స్టార్ట్...
దేవినేని వంగవీటి రాజకీయాల్లో ముఖ్యంగా విజయవాడ పాలిటిక్స్ లో ఈ రెండు పేర్లు చెప్పకుండా రాజకీయాలు ఉండవు.. అయితే ఇప్పుడు వారసులు మాతమే రాజకీయాల్లో ఉన్నారు.. దేవినేని కుమారుడు అవినాష్ ఇప్పుడు వైసీపీలో...
తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమితో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.. పార్టీకి ఇది దారుణమైన ఓటమి అనే చెప్పాలి... అయితే యువ నేతల కొరత అనేది పార్టీని వేధిస్తోంది. అది కూడా ఇప్పుడు...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.....
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ యూత్ అధ్యక్షుడు దేవినేని అవినాష్ వైసీపీలో చేరేందుకు సిద్దం అయ్యారు... నేడు బాబు దీక్ష సమయంలోనే దేవినేని అవినాష్ సీఎం వైయస్ జగన్...
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నేడు ఇసుకపై దీక్ష చేయనున్నారు.. 12 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన వెంటనే తెలుగుదేశం నేతలు దీనిని పెద్ద మహా దీక్షలా కవర్ చేశారు.....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...