మొత్తానికి అయోధ్య తీర్పు వచ్చింది, దీనిపై బీజేపీ నేతలు కూడా దేశ ప్రజలకు కోర్టు తీర్పుని అందరూ గౌరవించాలి అని తెలియచేశారు.. అలాగే అందరూ ఫాలో అవుతున్నారు. రామ జన్మభూమిపై సుప్రీం కోర్టు...
14న ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా దీక్ష చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ దీక్షకు...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారాలోకేశ్ ఇటీవలే ఏపీ స్పీకర్ ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే... ఆ మేరకు ఆయన ఒక లేఖను...
తెలుగుదేశం పార్టీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో కొందరు పార్టీ మారేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు... బీజేపీ వైసీపీ ల వైపు చూస్తున్నారు.. అయితే వీరే కాదు జగన్మోహన్ రెడ్డిపై గతంలో...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారు అతి కొద్దిమంది మాత్రమే కలిశారు... అందుకే ఇటీవలే...
వరుస విజయాలతో ముందుకు దూసుకువెళ్తున్న టీఆర్ఎస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడం కత్తిమీద సామే అని అంటున్నారు రాజకీయ మేధావులు... ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం కోసం...
2019 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ ఓటమి పాలు అయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత... ఆ తర్వత నుంచి ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు...
తెలంగాణలో సముద్రం లేదు కాని ఏపీకి సముద్రం ఉంది... ఇదే పెద్ద వరం. అయితే ఏపీలో అనేక నిక్షేపాలు ఉన్నాయి, వనరులు చాలా ఉన్నాయి, ఇవే ఏపీకి పెద్ద ఆస్తి అని చెప్పాలి....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...