తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు... రాష్ట్ర ప్రభుత్వం కొందరిని మాత్రమే టార్గెట్ చేసుకుని కేసులు పెడుతోందని...
ఏపీలో తెలుగుదేశం పార్టీకి టాలీవుడ్ లో ఫుల్ సపోర్ట్ ఉంది... నందమూరి ఫ్యామిలీ, రాఘవేంద్రరావు, నారారోహిత్, దివంత కమీడియన్ వేణుమాధవ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలావరకు మద్దతు పుష్కలంగా ఉంది టీడీపీకి...
అయితే వైఎస్సార్...
తెలుగుదేశం పార్టీలో నేతల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతోంది... పార్టీలో ఫైర్ బ్రాండ్ గా.... పిల్లర్లుగా ఉన్న నేతలుసైతం టీడీపీలో యాక్టివ్ గా కనిపించకున్నారు... పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన...
నెలనెల అత్యల్ప ఆదాయ వర్గాల వారికి పేదలకు రేషన్ ద్వారా అతి తక్కువ ధరకు సన్నబియ్యం, ఆయిల్ కందిపప్పు, కిరోసిన్ అందిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అయితే ఎన్నో సంవత్సరాలుగా ఈ...
స్మశానాలకు, మరుగుదొడ్లకు మీ పార్టీ రంగులు పూసుకునే కార్యక్రమం పూర్తయ్యింది కదా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని లోకేశ్ ప్రశ్నించారు... అయితే ఇక ఆలస్యం ఎందుకు పోలీస్ స్టేషన్లకు కూడా వైసీపీ...
లక్ష్మీ పార్వతిని తెలుగు అకాడమీ చైర్పర్సన్గా నియమిస్తూ జీవో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం దీంతో ఆమెకు అభినందనలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.. జగన్ ఆమెకు పదవి ఇచ్చారని తెలియడంతో నందమూరి అభిమానులు...
ప్రార్థించే చేతులకన్నా సాయం చేసే చేతులు మిన్నా అని అన్నారు మదర్ థెరిస్సా... అయితే హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య మదర్ థెరిస్సా అడుగు జాడల్లో నడుస్తున్నారు.. ఏదైనా సమస్య తన దృష్టికి వస్తే...
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహణ్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన వాక్దానాలను అధికారంలోకి వచ్చిన తర్వాత తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు... సంక్షేమ పథకాల అమలు విషయంలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...