ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవలే దగ్గుబాటి ఫ్యామిలీకి అల్టిమేటమ్ జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. ఉంటే వైసీపీలో ఉండాలని లేదంట బీజేపీలో ఉండాలని హెచ్చరిస్తోందట... భార్య బీజేపీలో భర్త వైసీపీలో...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే తమ పార్టీ ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారా అంటే అవుననే అంటున్నారు.... వైసీపీ ప్రభుత్వంలో పాలన పార...
43 వేల మద్యం షాపులు అని ట్వీట్ పెట్టావ్ ఏంటి చిన్న మెదడు చితికిందా? లేక పైనుంచి జారీ అరికాల్లోకి వచ్చేసిందా అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు.. మద్యం షాపుకి...
తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో క్రమ క్రమంగా సభ్యుల సఖ్య తగ్గుతూ వస్తోంది... చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలను చూసి చాలామంది నేతలు ఇతర పార్టీల్లో...
ప్రస్తుతం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి... జగన్ ఒక వైపు అభివృద్ది దిశగా అడుగులు వేస్తుంటే ఆయన ఎమ్మెల్యేలు మాత్రం ఒకరిపై ఒకరు...
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి... అధికారంలో ఉన్నప్పుడు కళకలలాడిన టీడీపీ ఇప్పుడ అధికారం కోల్పోవడంతో ఆ కళ చెదిరింది.
ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కీలక సలహాలు ఇచ్చారు.... కొద్దికాలంగా ఆర్టీసీ కార్మికులు తమను ప్రభుత్వంలో విలీనంతోపాటు 26 డిమాండ్లను తెరపైకి తెచ్చారు... అయితే వీటిని...
కొద్దికాలంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పై అలాగే జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇసుక కొరతా......
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...