చాయ్ పే చర్చా నుంచి దేశ ప్రజలకు ఫేమస్ అయిన ప్రశాంత్ కిషోర్ తాజాగా ప్రధాని మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు... ప్రస్తుతం అగ్ర రాజ్యాలు భారత్ అమెరికా అధినేతలు కలిసి వేదిక...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో పార్టీ నేతల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది... ప్రతిష్టాత్మకంగా జరిగిన 2019 ఎన్నికల్లో ఆ పార్టీ గతంలో ఎన్నడు లేని విధంగా ఘోర ఓటమిని చవిచూసింది.. దీంతో...
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలను చేపట్టినప్పటినుంచి సైలెంట్ గా తనపని తాను చేసుకుంటు వెళ్తున్నారు... ఇటీవలే వందరోజులు పరిపాలన కూడా పూర్తి చేసుకున్నారు. ఈ వందరోజుల పరిపాలనలో ఆయన...
చదువు పూర్తి కాగానే పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహించారు... ఆ వెంటనే జగన్ చొరవతో 2019లో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు... ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా ఛాన్స్...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు సంస్థలతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారా అంటే అవుననే అంటున్నారు ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేత వైవీబీ...
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు తాజాగా న్యాయస్థానంలో చుక్కెదురైంది. కొద్ది నెలలక్రితం టీవీ9 సంస్థలో భాగంగా ఏబీసీఎస్ యజమాని సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారనే ఉద్దేశంతో ఆ సంస్థ బంజారా...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు దెబ్బమీద దెబ్బ తగులుతున్నాయి... ఆ పార్టీకి చెందిన కీలక నేతలు అనారోగ్యంతో మృతి చెందుతున్నారు.
ఇప్పటికే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య...
గతంలో ఎన్నడులేని విధంగా జగన్ మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కేబినెట్ లో గతంలో ఏ మాత్రం మంత్రిగా అనుభవంలేని వైసీపీ నేతలను మంత్రిగా తీసుకున్నారు... ప్రస్తుతం వీరందరు ఆయా శాఖల్లో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...