ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ ఉద్దండులవి చాప్టర్ క్లోజ్ అవుతున్నాయి... ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతల రాజకీయ జీవితం కొత్త మలుపులు తిరుగుతోంది... అలా మలుపులు తిరుగుతున్న నేతల్లో మాజీ...
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన వందరోజుల పరిపాలనలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు దొరికింది సందు అని భావించి అవినితీకి పాల్పడుతున్నారు.
గతంలో...
ప్రభుత్వ ఉద్యోగం కోసం నిద్రాహారాలు మాని కష్టపడి చదివి పరీక్ష రాస్తే, మీ పెద్దలు గద్దల్లా పరీక్ష పేపరు ముందే ఎత్తుకుపోయారని లోకేశ్ వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఒక్కో ఉద్యోగాన్ని...
ఎన్నికల తర్వాత విజయవాడ ఎంపీ కేశినేని నాని హడావిడి చేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముప్పుతిప్పలు పెట్టి మూడు చేరువులు నీళ్లు తాగించారు... సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తనకు జరిగిన...
మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని నేత.. గతంలో కాపు రిజర్వేషన్ కోసం చంద్రబాబుకు మూడు చెరువుల నీళ్లు తాగించారు ముద్రగడ... చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు టీడీపీ...
గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి యువతకు అవకాశం ఇవ్వడంతో కొత్తవారికి రాజకీయంగా అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పాలి... ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న సంచలన నిర్ణయాలకు ప్రధాని మోదీ తలకిందలు అవుతున్నారా అంటే వుననే అంటున్నారు రాజకీయ మేధావులు... పీపీఏల ఒప్పందాల...
గెలిస్తే మహా అయితే నలుగురిని పరిచయం చేస్తుంది అదే ఒక్కసారి ఓడి చూడు సమాజం అంటే ఏంటో నీకు తెలుస్తుందన్న డైలాగ్ ను ఇప్పుడు జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాన్ భాగా ఫాలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...