వైసిపి వంద రోజుల పాలన ఏపీకి శాపంగా మారిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. వంద రోజుల పాలన లో ఏ ఒక్క అభివృద్ధి పనులు చేపట్టడం లేదని విమర్శించారు. పోలవరం...
ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చంద్రాయన్ 2 లో టార్గెట్ కు ఒక్క నిమిషం ప్రయాణ దూరంలో సాంకేతిక సమస్యతో విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి....
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 చివరి నిమిషంలో విఫలం కావడంతో బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఒక్కసారిగా మౌనం రాజ్యమేలింది. భారత ప్రధాని మోదీ...
అమరావతి రాజధానిని తరలిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జనసేపార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
తాను ఎప్పుడు రాజధానిని తీసివేయాలని మాట్లాడలేదని అన్నారు. ఇప్పటికే అమరావతిలో 7వేల కోట్లు పెట్టుబడులు...
తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి అవంతి శ్రీనివాస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. పార్టీ కార్యాలంయలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల పరిపాలన పూర్తి అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి...
5 వేల వేతనంతో పనిచేసే గ్రామ వలంటీర్లకు పిల్లను కూడా ఇవ్వరని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎకసెక్కాలాడుతున్నారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మండిపడ్డారు.
అప్రయోజకుడు, అజ్ణాని, చెల్లని కాసు...
గతేడాది అక్టోబర్ 25న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఆ రోజు జగన్ హైదరాబాదు రావడం కోసం విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఉండగా,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...