బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాజకీయాల్లోకి వస్తున్నారని నిన్నటి నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలిటికల్ ఎంట్రీ పై సంజయ్ దత్ సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావడంలేదని...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి విమానంలో ఎదురైన సంఘటనపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విటర్ ద్వారా స్పందించారు. జాతీయవాదం పేరుతో కొందమంది ప్రజల నోరును నొక్కేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఆర్టికల్ 370...
తెరాస నేత గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలో డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ తన చాంబర్లో సుఖేందర్ రెడ్డితో ప్రమాణం చేయించారు. యాదవరెడ్డిపై అనర్హత వేటు...
అవినీతి, తీవ్ర అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 22 మంది పన్ను శాఖ అధికారులను కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇదివరకు 12 మంది ఆదాయం పన్ను శాఖ అధికారులతో...
ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని స్వరాష్ట్రానికి విచ్ఛేసిన విషయం విదితమే. ఈ సందర్బంగా అందుబాటులో ఉన్న మంత్రులతో జగన్ అత్యవసరంగా సమావేశం కానున్నారు....
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర ఆర్ధికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్టు చేసినందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. చిదంబరం అరెస్టు పట్ల...
వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి విరుచుకు పడ్డారు. ట్విట్టర్లో తన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ట్విట్ చేశారు. ఆయన్ని మెంటల్ హాస్పిటల్లో చేర్చాల్సిందే అని విమర్శించాడు. తిరుపతికి...
కర్ణాటకలో రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగా సాగుతాయి. సంకీర్ణ ప్రభుత్వం కాంగ్రెస్ జేడీఎస్ పడిపోయిన తర్వాత బిజెపి ప్రభుత్వం కొలువు దీరింది. ఐతే కాంగ్రెస్, జేడీఎస్ నేతల మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటికే కర్ణాటకలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...