మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం(ఆగస్టు-8,2019) రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతులమీదుగా భారతరత్న పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షా,రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్,...
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక అని వార్యమైంది. అయితే కాంగ్రెస్కు కొత్త సారథి...
ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలో డిప్లొమాటిక్ సదస్సును ప్రారంభించిన ఆయన.. రాష్ట్రంలో ఈ సదస్సు జరగడం సంతోషంగా ఉందని.. దీని నిర్వహణకు సహకరించిన...
జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) బిల్లుపై అపోహలు అవసరంలేదని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ఎంసీ బిల్లు అతిపెద్ద...
తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో గాంధీ ఆసుపత్రి, నీలోఫర్ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ బ్లాకులు ఏర్పాటు...
చంద్రగ్రహంపై వేలాది వింత జీవులు ఉన్నాయన్న కొత్త విషయం బయటపడింది. ' టార్టి గ్రేడ్స్ ' గా పిలుస్తున్న వీటిని ' వాటర్ బేర్స్ ' (నీటి ఎలుగులు) గా కూడా వ్యవహరిస్తున్నారు....
సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులు నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, కొపుల ఈశ్వర్ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు...
భారత్, పాక్ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ప్రెస్ను రద్దు చేసినట్లు పాకిస్థాన్ ప్రకటించింది. భద్రతాపరమైన కారణాల నేపథ్యంలో సంఝౌతా ఎక్స్ప్రెస్ను వాఘా సరిహద్దు వద్ద నిలిపివేసినట్లు వారు తెలిపారు. దీంతో వాఘా-అటారీ మధ్య...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...