ఒకే ఒక ఎన్నికలు టీడీపీ పార్టీని మట్టి కరిపించాయంటే అతిశయెక్తి కాదు. ఆపార్టీ పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఘోరంగా క్షేత్ర స్థాయిలో దెబ్బతినిందంటే అతిశయెక్తి కాదని చెప్పాలి....
కర్ణాటక సీఎం యడియూరప్ప హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్లోని చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకోనున్న కర్నాటక సీఎం. రేపు ఉదయం చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమం చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో కర్నాటక...
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం హయంలో జరిగిన అవినీతి అక్రమాలకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిందన్నారు....
తెలంగాణలో రేవంత్ రెడ్డి లాంటి మాటకారితోనే పార్టీ మనుగడ సాగిస్తుందని..అదే టైంలో గులాబీ నేతలకు ధీటుగా నిలపడతారనే మాటను హై కమాండ్ కు చెబుతున్నారట రేవంత్ వర్గం నేతలు.
మరో వైపు రేవంత్ రెడ్డికి...
మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీ వెళ్లిన ఆయన.. బీజేపీ నేత మురళీధర్ రావు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ నేత మురళీధర్ రావు మాట్లాడుతూ.....
ముస్లిం సమాజంలో అమల్లో ఉన్న సత్వర విడాకుల ఆచారం ట్రిపుల్ తలాక్ ఇక నుంచి శిక్షార్హమైన నేరం కానుంది. ఈ మేరకు ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం ఆమోదం...
ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన జనసేన పార్టీ ..మెల్ల మెల్ల గా ప్రజల్లో తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ లోపే జనసేనకు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గా...
కాపు రిజర్వేషన్లపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. కమిటీ సభ్యులుగా ఉమ్మారెడ్డి, మంత్రి కన్నబాబు, అంబటి రాంబాబులను నియమిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...