ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి తన మాటల దాడిని కొనసాగిస్తున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనల్లో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని విజయసాయిరెడ్డి విమర్శించారు. పెట్టుబడుల పేరుతో...
కాపుల రిజర్వేషన్ల విషయంలో ఏపీలో ప్రస్తుతం రగడ నడుస్తోంది. అగ్రవర్ణాల పేదలకు కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్ లో కాపులకు ప్రత్యేకంగా 5 శాతం ఇవ్వలేమని జగన్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది....
ఒడిశా సచివాలయం పేరును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మార్చారు. ఇప్పటి వరకు 'సచివాలయ'గా పిలుచుకున్న ఈ పేరును 'లోక్ సేవా భవన్'గా మార్చినట్టు ఆయన ప్రకటించారు. ఒడిశా ప్రజలకు మరింత...
టీడీపీ నేత బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు. ఓవైపు తండ్రి శవం పక్కన ఉండగానే, ఆయన కొడుకు జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి శవరాజకీయం చేసిన మీరు...
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ. 50 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు చేశారంటూ టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే....
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు చేశారు. జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబుపై కక్ష తీర్చుకోవడానికే ప్రజలు తనకు అధికారమిచ్చినట్టు ఏపీ సీఎం...
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇస్తున్నామని, ఆ గడువు ముగిసిన...
ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను సెర్బియాలో ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వాన్ పిక్ కేసుకు సంబంధించి రస్ అల్ ఖైమా నూతన సీఈవో ఇచ్చిన ఫిర్యాదుతో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...