ఏపీ కొత్త గవర్నర్ హరిచందన్ తిరుమలకు చేరుకున్నారు. తన కుటుంబసభ్యులతో కలసి భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన... అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకున్నారు. ఈ...
ఏపీ అసెంబ్లీలో ఈరోజు కీలక పరిణామాలు సంభవించాయి. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేయడంతో సభ వేడెక్కింది. ఆ తర్వాత కూడా సభలో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం...
సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఇవాళ పార్లమెంటులో కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది. పార్లమెంటులో ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి తనను ఏపీకి డిప్యుటేషన్ పై పంపాలంటూ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం....
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సర్కారుపై మరోసారి ధ్వజమెత్తారు. తామేమీ ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి సభకు కత్తులు, కటార్లతో వెళ్లట్లేదని, వాళ్లు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తుంటే అసహనం వ్యక్తం చేస్తున్నారని అధికారపక్షంపై...
కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలపై కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు వెన్నుపోటు పొడిచింది బీజేపీ నేతలు కాదని... ముంబైలో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలేనని మండిపడ్డారు. ఎంబీటీ...
విత్తనాల కొరతతో రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... ఇక్కడి విత్తనాలు తెలంగాణకు వెళ్తున్నాయని టీడీపీ ఎమ్మెల్యే నారా లోకేశ్ ఆరోపించారు. ఈరోజు శాసనమండలిలో బడ్జెట్ పై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ,...
టీటీడీ ట్రస్టు బోర్డు నూతన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిని తనిఖీల నిమిత్తం సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవలు, ఇతర సదుపాయాలపై నిశితంగా తనిఖీలు నిర్వహించారు. ఈ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...