ఎన్నికల వేళ రాజకీయ పార్టీల నేతలతో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి.. ప్రచారాల హోరు కూడా అలాగే కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం వైసీపీ మధ్య వార్ నడుస్తోంది అని చెప్పాలి. ఎక్కడ రెండు పార్టీల...
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి తెలుగుదేశం పార్టీ కచ్చితంగా గెలుస్తుంది అని ప్రజల రెస్పాన్స్ చూస్తే తెలుస్తుంది అంటున్నారు పార్టీ నాయకులు...ముఖ్యంగా సర్వేలు అన్నీ పెయిడ్ సర్వేల అని జగన్ కు నిజంగా...
ఏపీలో ఈ ఎన్నికల్లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు ధీమా అని ఓ పక్కా ఎల్లో మీడియా పబ్లిసీటీ చేస్తోంది.. మరో పక్క తెలుగుదేశం పార్టీకి 50 సీట్లు కూడా రావు అని,...
ఎన్నికల వేళ ప్రచారాల్లో నాయకులు పెద్ద ఎత్తున బీజీగా ఉంటున్నారు. ఈ ఎండలకు వడదెబ్బ తగిలి వారు కూడా నీరసిస్తున్నారు .ఇక జనసేనాని కూడా ఇటీవల అస్వస్ధతకు గురి అయ్యారు. తాజాగా నంద్యాల...
ఏపీ అంతా ప్రత్యేక హోదా చుట్టూనే రాజకీయం నడుస్తోంది.. ఇక ప్రత్యేక హోదా ఎవరు సాధిస్తారో వారికి తిరుగు ఉండదు అని చెప్పాలి.. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బాబు ప్రత్యేక హోదా...
ఏపీలో ఎన్నికల వేళ విమర్శల జోరు పెరిగింది.. ఒకరా ఇద్దరా అనేక మంది ఇలాంటి కామెంట్ల నడుమ ఎన్నికల ప్రచారం మరింత హోరెత్తిస్తున్నారు.. ఇక సీఎం చంద్రబాబు జగన్ పై వైయస్ కుటుంబం...
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను విడుదల చేశారు
అందులోని అంశాలు -
ప్రతీ సంవత్సరం ఉద్యోగాలను భర్తీ చేస్తాం
ఇంటర్ పాసైన వారికి నిరుద్యోగ భృతి
కోల్డ్ స్టోరేజీ యూనిట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు
రైతులకు పగటిపూట...
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ మేనిఫెస్టో వీడుదల చేశారు ఇవే జగన్ హామీలు
వైసీపీ మేనిఫెస్టోలోని ఇతర అంశాలు..
ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీలు
ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
2.30 లక్షల ప్రభుత్వ...
తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత రుచికరంగా అన్న ప్రసాదాలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు మెనూలో ఒక ఐటమ్...
Capitaland investment | సింగపూర్లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పెట్టుబడుల వేటలో కీలక అడుగు వేసింది. హైదరాబాద్లో రూ....
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) విమర్శలు గుప్పించారు. శనివారం...
మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో మరో ఆధ్యాత్మిక అద్భుతం ఆవిష్కృతం కానుంది. 52 అడుగుల పొడవు, 52 అడుగుల వెడల్పు గల మహా మృత్యుంజయ యంత్రాన్ని(Mahamrityunjay...