‘‘బతుకమ్మ పండుగ ముందర కరీంనగర్ జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగింది. గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను మీ ప్రభుత్వం రద్దు చేయడం బాధాకరమైన విషయం. అన్ని పథకాల్లో మహిళలకే మీరు ప్రాధాన్యత ఇస్తామని.....
త్వరలోనే టీడీపీలో చేరనున్నానంటూ మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి(Teegala Krishna Reddy) సంచలన ప్రకటన చేశారు. ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబుతో మాజీ మంత్రులు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి భేటీ...
కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) మధ్య మాటల యుద్ధం మొదలైంది. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులకు హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డి,...
తెలంగాణ భవన్(Telangana Bhavan) దగ్గర హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు దాడులు చెలరేగడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా తయారయ్యాయి. తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నించారు. వారిని అడ్డుకోవడం కోసం...
బీఆర్ఎస్ సర్కార్పై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో కాంగ్రెస్ సర్కార్ అద్భుతమైన రింగ్ రోడ్డు(Ring Road) నిర్మించిందని, కానీ దానిని గత ప్రభుత్వం అమ్మేసుకుందంటూ...
వైసీపీ పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను(Samineni Udayabhanu) ఈరోజు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి కండిషన్లు...
వైసీపీకి తాజాగా రాజీనామా చేసిన ముగ్గురు కీలక నేతలు ఈరోజు డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయినప్పటి నుంచి వైసీపీని ఎప్పుడు ఎవరు...
ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి వీడ్కోలు పలికి జనసేనలో చేరనున్నారని కొంత కాలంగా జోరుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా గురువారం తన పార్టీ మార్పు అంశంపై...
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు. శనివారం ఉదయం నుంచి వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల బురద, నీరు నిండిపోయి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...
శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్ట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఎల్బీసీ ఎడమవైపు టన్నెల్ పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం...