రాజకీయం

Etela Rajender: కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ డ్రామాలు

Etela Rajender: కాంగ్రెస్ నుంచి కొనుగోలు చేసి టీఆర్ఎస్‌‌కు తీసుకు వచ్చిన ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ డ్రామాలు ఆడిచ్చారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్...

IT Raids: మంత్రి జగదీశ్‌ రెడ్డి పీఏ ఇంటిపై ఐటీ దాడులు

IT Raids: మునుగోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించేందుకు అన్నీ తానై వ్యవహరిస్తున్న మంత్రి జగదీష్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. తాజాగా మంత్రి జగదీష్‌ పీఏ ప్రభాకర్‌ రెడ్డి ఇంటిపై ఆదాయపన్న శాఖ...

Minister Harish Rao: బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు

Minister Harish Rao:వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు, చేనేతపై జీఎస్టీ విధింపుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుందని బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మంత్రి హరీష్‌ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ...
- Advertisement -

Konda Surekha: పూనమ్ చేతిని రాహుల్ కావాలని పట్టుకోలేదు

Konda Surekha: భారత్ జోడో యాత్ర పై బీజేపీ అసత్యా ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పూనమ్ కౌర్ చేయి రాహుల్...

Minister Dharmana :ఆ విషయం శ్రీబాగ్‌ ఒడంబడిక అప్పుడే చెప్పింది

Minister Dharmana :ఒక్కచోట అభివృద్ధి వద్దని శ్రీబాగ్‌ ఒడంబడిక నాడు అభిప్రాయాలు వెల్లడించిందని మంత్రి ధర్మాన అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సిల్వర్‌ జుబ్లీ హాల్‌ ఆర్ట్స్‌ కాలేజీలో సిక్కోలు స్వచ్ఛంద సంస్థల సారథ్యంలో...

Vangalapudi Anita :రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యంగం నడుస్తోంది

Vangalapudi Anita: రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యంగం నడుస్తోందని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని.. అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. సీఎం జగన్...
- Advertisement -

YS Sharmila: నిజాయతీ పరులైతే సీబీఐ అంటే భయమెందుకు?

YS Sharmila: రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్టడానికి వీలు లేదంటూ కేసీఆర్‌ రహస్య జీవోను ఎందుకు విడుదల చేశారని వైయస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్‌ షర్మిల ప్రశ్నలు సంధించారు. గత కొన్ని రోజులుగా...

Sachivayala employees: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం

Sachivayala employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్‌ శుభవార్త చెప్పారు. సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కోసం గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. వారికి...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...