ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ నేతలనుద్దేశించి టీడీపీ మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అంటేనే అరాచకత్వానికి మారుపేరని విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన...
రాష్ట్ర నీటిపారుదల శాఖ పూర్తిగా నిర్వీర్యమై ఉందని, దానిని పునరుద్దరించడానికి తమ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) అన్నారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన వైసీపీ ప్రభుత్వం.. నీటిపారుదల...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి అసలు కారణం బీఆర్ఎస్(BRS) అని కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘రెండు ఉపాధ్యాయ,...
దేశం మొత్తంలోనే రేవంత్ రెడ్డి(Revanth Reddy) లాంటి సీఎం మరొకరు లేరని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయిన సీఎం మన దేశంలో ఎవరైనా...
ప్రధాని మోదీ కులాన్ని ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కొందరు ఎదురుదాడి కూడా...
తమ ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో ఎటువంటి తప్పు ఉన్నా చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పారు. తమ ప్రభుత్వం చేపట్టిన కుల గణన(Caste Census) పక్కాగా ఒరిజినల్ లెక్కలతో ఉందని,...
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ మాజీ ఎంపీ వీ హనుమంత రావు(Hanumantha Rao) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దేశం...
నాంపల్లి ఎగ్జిబిషన్ను ఘనంగా నిర్వహించారు. ఇందులో వేల మంది పాల్గొన్నారు. కాగా ఈ ఎగ్జిబిషన్పై షీటీమ్స్(She Teams) స్పెషల్ ఫోకస్ పెట్టాయి. వినోదం పేరిట మహిళల...
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI) డైరెక్టర్ గా కాష్ పటేల్(Kash Patel) నియమితులయ్యారు. ఆయనకు ట్రంప్ తొమ్మిదవ FBI డైరెక్టర్ గా నియామక పత్రాన్ని...
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) అస్వస్థతకు గురయ్యారు. దీంతో శుక్రవారం ఉదయం ఆమెని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఢిల్లీలోని సర్...
తెలంగాణ ప్రభుత్వం మరోసారి పలువురు ఐఏఎస్లను(IAS Officers) బదిలీ చేసింది. మొత్తం ఎనిమిది మందిని బదిలీ చేస్తున్నట్లు ప్రబుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం...
మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి మాణిక్రావ్ కోకఠేకు(Manikrao Kokate) న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఓ చీటింగ్ కేసులో ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు ఈ...