సచివాలయం భవనంలో కొన్ని మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు(Harish Rao) తప్పుబట్టారు. కేవలం వాస్తు పిచ్చితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ...
జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో(Jammu Kashmir Assembly) యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు పక్షాల ఎమ్మెల్యేలు బాహాబాహీ కావడమే ఇందుకు కారణం. ఇద్దరూ కూడా ఒకరిపైఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. దీనంతటికి ఆర్టికల్ 370నే...
ఝార్ఖండ్ ఎన్నికలలో(Jharkhand Elections) ఎలాగైనా గెలవాలని ఇండి కూటమి కృషి చేస్తోంది. అందుకోసమే భారీగా ప్రచారం చేస్తోంది. బీజేపీ కూడా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేలా ఇండి...
ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న రాష్ట్రాల్లో ఝార్ఖండ్(Jharkhand) కూడా ఒకటి. ఈ ఎన్నికల్లో బీజేపీ జోరుగా ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారం కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath singh) కూడా పాల్గొన్నారు....
మహారాష్ట్రలో ఎన్నికల వేడి రోజురోజుకు అధికమవుతోంది. ప్రతి పార్టీ కూడా విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థులకే అవకాశం కల్పిస్తూ అధికారమే టార్గెట్గా ముందడుగులు వేస్తున్నాయి. ఈ...
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ చేపట్టిన జిల్లాల సంఖ్య తగ్గింపు చర్యలపై ఆయన మండిపడ్డారు. చెప్పిందేంటి.. చేస్తోందేంటని కాంగ్రెస్ సర్కార్ను...
కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసులపై కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఘాటుగా స్పందించారు. తాను లీగల్ నోటీసులకు భయపడే వ్యక్తిని కాదని, అయినా రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసులు ఇవ్వడం...
మహారాష్ట్రలో ఏర్పడిన ప్రతిపక్ష పార్టీల కూటమి మహా వికాస్ అఘాడిలో సమస్యలు మొదలైనట్లే కనిపిస్తోంది. కాంగ్రెస్, శివసేన(యూబీటీ) మధ్య మనస్పర్థలు, అభిప్రాయబేధాలు మొదలయ్యాయనే సంకేతాలను తాజా వాతావరణం చెప్పకనే చెప్తోంది. తాజాగా కాంగ్రెస్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...
ఏపీ రాజధాని అమరావతి(Amaravati) ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొట్టమొదటి నగరంగా చరిత్ర సృష్టించనుంది. 2,700 మెగావాట్ల (MW) గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవాలనే ప్రతిష్టాత్మక...