రన్ వేపై ఉండగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో మంటలు చెలరేగాయి. కొచ్చిన్ కు వస్తున్న విమానం మస్కట్ ఎయిర్ పోర్టులో రన్ వేపై ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనితో ప్రయాణికులు...
గోవాలో కాంగ్రెస్ పార్టీ బలం రోజురోజుకు తగ్గిపోతుంది. ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీలోకి పలువురు ఎమ్మెల్యేలు చేరగా.. తాజాగా ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది కమలం పార్టీలోకి జంప్ అయ్యారు....
గుజరాత్ పర్యటనలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గురించి రిపోర్టర్ ప్రశ్న అడగగా..దేశంలో కాంగ్రెస్ పని అయిపోయింది. కాంగ్రెస్ కు సంబంధించిన ప్రశ్నలు ఇక...
నేడు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి విఆర్ఏలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వారు అనుకున్న విధంగానే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ హైదరాబాద్ కు వచ్చారు. పే స్కెల్ అమలు చేయాలి, we want...
తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 8 బిల్లులకు సభ్యులు ఆమోదం తెలిపారు. అలాగే కొత్త పార్లమెంట్ భవనానికి అంబెడ్కర్ పేరు పెట్టాలని మంత్రి కేటీఆర్ ప్రతిపాదించారు. 8 బిల్లుల్లో అటవీశాస్త్ర విశ్వవిద్యాలయ ఏర్పాటు బిల్లు,...
తెలంగాణ అసెంబ్లీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకేసారి విఆర్ఏలు, టీచర్లు అసెంబ్లీని చుట్టుముట్టడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విఆర్ఏలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు....
సెలవులు వస్తున్నాయంటే విద్యార్థులకు పండగే. అలాంటిది ఒకరోజు, రెండురోజులు కాదు ఏకంగా 15 రోజుల సెలవులు రాబోతున్నాయ్. ఇక ఇప్పుడు పండుగ కాదు అంతకుమించి. దసరా పండుగ సందర్బంగా సెప్టెంబర్ 25 నుండి...
తెలంగాణ అసెంబ్లీ వాడివేడిగా సాగుతుంది. ఇక నేడు సభ ప్రారంభం అయిన కొద్దిసేపటికే హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సస్పెండ్ అయ్యారు. ఈ సస్పెన్షన్ 8వ సెషన్ మూడవ మీటింగ్ ముగిసే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...