బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం రాత్రి మృతి చెందారు. ఈ విషయాన్ని ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి. ఎలిజబెత్- 2 మరణంతో బ్రిటన్...
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం రాత్రి మృతి చెందారు. ఈ విషయాన్ని ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి. ఎలిజబెత్- 2 మరణంతో బ్రిటన్...
ఖమ్మం జిల్లా బీజేపీ నేతపై దాడి తెలంగాణలో కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు బీజేపీ నేత ఎర్నేని రామారావుపై దాడి చేశారు. దీనితో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటీన...
లోన్ యాప్స్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. లోన్ లు ఇవ్వడం తిరిగి అధిక వడ్డీ, సకాలంలో చెల్లించలేదని వేధింపులకు పాల్పడుతున్నారు. దీనితో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీరి ఆగడాలకు...
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో హైటెన్షన్ నెలకొంది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవం సందర్బంగా ఎంజే మార్కెట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ...
అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి నుండి అరసపల్లి వరకు ఈనెల 12న రైతులు పాదయాత్ర చేపట్టారు. అయితే పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ డీజీపీ నోటీసులు ఇచ్చారు....
తెలంగాణ: మునుగోడు బైపోల్ కు కాంగ్రెస్ . ఇందులో భాగంగా ఉపఎన్నిక బరిలో పోటీ చేసే అభ్యర్థిని నేడు ఏఐసీసీ ప్రకటించింది. టికెట్ కోసం చాలా మంది ఆశావాహులు ప్రయత్నించినా చివరకు పాల్వాయి...
ప్రజలు కష్టించి సంపాదించిన సొమ్మును కొంత టాక్స్ ల ద్వారా ప్రభుత్వానికి కడుతున్నారు. ఆ డబ్బును రైతుబంధు పేరుతో ప్రభుత్వం రైతులు కాని సంపన్నులకు పుట్నాలు పంచినట్లు పంచుతోంది. పంట పండించే రైతుకు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...