తెలంగాణ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో 1200 ఎంబిబిఎస్ సీట్ల కేటాయింపు చేపట్టనున్నట్లు తెలిపారు. పెరిగిన సీట్లు 2022-23 వైద్యవిద్య సంవత్సరంలోనే అందుబాటలోకి రానున్నాయి. మరి...
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం రాత్రి మృతి చెందారు. ఈ విషయాన్ని ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి. ఆమె మృతదేహాన్ని నేడు (శుక్రవారం)...
గణేష్ నిమజ్జనం సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించింది. అయితే ఈ సెలవులు కేవలం మేడ్చల్, మల్కాజ్ గిరి, రంగారెడ్డితో పాటు హైదరాబాద్ జంట నగరాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు...
తెలంగాణ గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆమె మాట్లాడుతూ..ఈ మూడేళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఎక్కడా ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శించారు....
తెలంగాణాలో రాజకియం వేడెక్కింది. వరుస వలసలతో పార్టీలలో కలకలం మొదలయింది. 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలతో హస్తం బలం పెరగగా అధికార పార్టీ...
సచివాలయ ఉద్యోగులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీపి కబురు చెప్పారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ కి లైన్ క్లియర్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ప్రభుత్వం కొత్తగా 85పోస్టులు...
తెలంగాణ గుండె చప్పుడుగా చెప్పుకుంటున్న టీన్యూస్ ఛానల్ యాజమాన్యం ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుంది. మూడేళ్లుగా సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచలేదు. దీనితో గుండెలు రగిలిన టీ న్యూస్ ఉద్యోగులు ఆఫీస్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...