రాజకీయం

విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్..MBBS సీట్ల పెంపుపై కీలక నిర్ణయం

తెలంగాణ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో 1200 ఎంబిబిఎస్ సీట్ల కేటాయింపు చేపట్టనున్నట్లు తెలిపారు. పెరిగిన సీట్లు 2022-23 వైద్యవిద్య సంవత్సరంలోనే అందుబాటలోకి రానున్నాయి. మరి...

Breaking News: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 ఇకలేరు

బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం రాత్రి మృతి చెందారు. ఈ విషయాన్ని ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి. ఆమె మృతదేహాన్ని నేడు (శుక్రవారం)...

Flash: ఆ మూడు జిల్లాల్లో రేపు సెలవు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

గణేష్ నిమజ్జనం సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించింది. అయితే ఈ సెలవులు కేవలం మేడ్చల్, మల్కాజ్ గిరి, రంగారెడ్డితో పాటు హైదరాబాద్ జంట నగరాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు...
- Advertisement -

ఫ్లాష్..ఫ్లాష్- గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆమె మాట్లాడుతూ..ఈ మూడేళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఎక్కడా ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శించారు....

కాంగ్రెస్ లోకి ప్రజా గాయకుడు గద్దర్‌?..వచ్చే ఎన్నికల్లో అక్కడి నుండే పోటీ

తెలంగాణాలో రాజకియం వేడెక్కింది. వరుస వలసలతో పార్టీలలో కలకలం మొదలయింది. 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలతో హస్తం బలం పెరగగా అధికార పార్టీ...

ఆ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..ప్రమోషన్స్‌ కి లైన్ క్లియర్ చేస్తూ కేబినెట్‌ నిర్ణయం

సచివాలయ ఉద్యోగులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీపి కబురు చెప్పారు. ఉద్యోగులకు ప్రమోషన్స్‌ కి లైన్ క్లియర్ చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ప్రభుత్వం కొత్తగా 85పోస్టులు...
- Advertisement -

Flash News: థూ న్యూస్ గా మారిన టీ న్యూస్..ఆంధ్రోడి పెత్తనంలో నలుగుతున్న ఉద్యోగులు, మెరుపు సమ్మె

తెలంగాణ గుండె చప్పుడుగా చెప్పుకుంటున్న టీన్యూస్ ఛానల్ యాజమాన్యం ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుంది. మూడేళ్లుగా సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచలేదు. దీనితో గుండెలు రగిలిన టీ న్యూస్ ఉద్యోగులు ఆఫీస్...

రాష్ట్ర మంత్రుల‌కు సీఎం వార్నింగ్..మ‌రోసారి కేబినెట్ లో మార్పులు చేయాలా అంటూ..

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాష్ట్ర మంత్రుల‌పై సీరియ‌స్ అయ్యారు.ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల‌కు మంత్రులు కౌంట‌ర్ ఇవ్వ‌ట్లేద‌ని సీఎం జ‌గ‌న్ ఫైర్ అయ్యారు. త‌న కుటుంబ స‌భ్యులపై ఆరోప‌ణ‌లు చేసినా.. ప్ర‌శ్నించ‌రా అని...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...