ఝార్ఖండ్లో యూపీఏ కూటమి ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో సీఎం హేమంత్ సొరేన్ నెగ్గారు. విశ్వాస పరీక్షలో 81 మంది సభ్యులు పాల్గొనగా.. సోరెన్కు 48 మంది సభ్యులు మద్దతు తెలిపారు. విశ్వాస పరీక్షలో...
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో 2 గంటల 30 నిమిషాలకు నిజామాబాద్ చేరుకోనున్న కేసీఆర్.. తెరాస జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
అనంతరం నూతన...
బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి కన్జర్వేటివ్ పార్టీలో ఎన్నికయ్యేది ఎవరో సోమవారం తేలిపోనుంది. బ్రిటిష్ విదేశాంగశాఖ మంత్రి లిజ్ ట్రస్ ముందంజలో ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ ఆర్థిక...
తెలంగాణ రాష్ట్ర మైనార్టీ, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని టీఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దళితుల సంక్షేమం కోసం...
భాజపా, ఆరెస్సెస్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో విద్వేషం పెరిగిందని, భాజపా, ఆరెస్సెస్ దేశాన్ని విభజిస్తున్నాయని మండిపడ్డారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా...
పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ సర్కారుకు షాక్ తగిలింది. బెంగాల్ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ 3,500 కోట్ల జరిమానా విధించింది. "దీర్ఘకాల భవిష్యత్తు కోసం ఆరోగ్య సంబంధిత సమస్యలను వాయిదా...
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో దళితబంధుపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం...
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినంగా జరపాలని కేబినెట్ లో నిర్ణయించారు. అలాగే సెప్టెంబర్ 16,17,18న రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహించనున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...