ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. నాయీ బ్రాహ్మణులు, వారి సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్న కొన్ని పదాలపై నిషేధం విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ఆ పదాలు ఇవే..
నాయీ...
రేపు రాఖీ పండుగ సందర్భంగా నిర్వహించాల్సిన పలు కార్యక్రమాలను తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు.
పార్టీ ఎమ్మెల్యేలు తమ పరిధిలో ఉన్న మహిళా గురుకుల కాలేజీలు, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా స్కూళ్లను...
ఏపీ సీఎం వైఎస్ జగన్ తల్లి విజయమ్మకు పెను ప్రమాదం తప్పింది. ఓ ఫంక్షన్లో పాల్గొనేందుకు ఆమె కర్నూలుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో అనంతపురం జిల్లా గుత్తి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు...
నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ నిర్వహించనున్నారు. ఈ మంత్రిమండలి సమావేశంలో 36 అంశాలపై చర్చించనున్నారు. ఈ...
ఏపీ సీఎం జగన్ నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక లబ్ది చేకూరేలా ముందుకు వెళ్తున్నారు. నేడు సీఎం వైయస్ జగన్ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ...
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ సోషల్ మీడియా కేంద్రంగా విస్తృత ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే ఆయన సీఎం అభ్యర్థిగా ఉండబోతున్నారా? అందుకు బీజేపీ అధిష్టానం ఒకే చెప్పిందా?...
తెలంగాణాలో బీజేపీ దూకుడు పెంచింది. 2024 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తూ కీలక నియామకాన్ని ప్రకటించింది.
బీజేపీ తెలంగాణ ఇంచార్జీగా...
సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ యు.యు.లలిత్ (ఉదయ్ ఉమేశ్ లలిత్) భారత దేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...