తూర్పుగోదావరి మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడిపై కేసు నమోదయింది. కారణం ఏంటంటే..గాడాలా గ్రామానికి చెందిన ఓ యువతిపై హర్షకుమార్ కుమారుడు అసభ్యంగా ప్రవర్తించాడని యువతి పిర్యాదు చేయడంతో పోలీసులు 509, 354 డీ...
తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన రాజగోపాల్ రెడ్డి త్వరలో బీజేపీ చేరనుండగా..తాజాగా ప్రముఖ సీనియర్ సినీ నటి జయసుధ బీజేపీలో చేరబోతున్నట్లు సమాచారం. ఈ...
హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 104 ఏళ్లు ఉన్న ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఈటల మల్లయ్య.....
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు షాక్ తగిలింది. జార్జియా రాష్ట్రంలో ఓటింగ్ ఫలితాలను మార్చడానికి చేసిన ప్రయత్నాలపై, పలు కుంభకోణాలపై ఎఫ్బీఐ రంగంలోకి దిగింది. ఈ మేరకు అధికారులు ఫ్లోరిడాలోని ట్రంప్...
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ వచ్చిన ఓ మెసేజ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. గుర్తు తెలియని ఓ వ్యక్తి సీఎంను మూడు రోజుల్లో చంపేస్తామంటూ బెదిరింపు మెసేజ్ వచ్చింది. బాంబు...
ఎన్డీయేకు బీహార్ సీఎం నితీష్ కుమార్ గుడ్ బై చెప్పనున్నారా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎన్డీయే నుంచి జేడీయూ తప్పుకోవడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. నీతి ఆయోగ్ సమావేశానికి ఆయన గైర్హాజరు అవ్వడం...
బీజేపీ, టిఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటికే గులాబీ పార్టీ నుండి అసమ్మతి నాయకులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇక తాజాగా బీజేపీ మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జ్ మురళీధర్రావు టిఆర్ఎస్...
తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఇక తాజాగా సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...