రాజకీయం

Breaking: బాసర IIITకి చేరుకున్న గవర్నర్

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  బాసర ఆర్జీయూకేటీకి చేరుకున్నారు. మొదటగా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి ఆర్జీయూకేటీకి వెళ్లారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి.. వారితో ప్రత్యేకంగా భేటీ కానున్నారు....

Breaking: భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌కర్‌

భారత ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి జగదీప్‌ ధన్‌కర్‌ బాధ్యతలు చేపట్టబోతున్నారు.  ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాపై ఆయన విజయం సాధించారు. మెుత్తం 780 మంది ఎంపీలకు గానూ...

Big Breaking: ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.  దీనితో రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు రానున్నాయి. కొత్తగా...
- Advertisement -

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..1,681 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లలో సేవలు అందించడానికి 1,681 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి వైద్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది....

Flash: ప్రధాని మోడీపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్

ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ కేంద్ర సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు. రేపటి నుండి నీతి అయోగ్ ను బహిష్కరిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ ప్రకటనతో కేంద్రం పై కేసీఆర్ ఎంత గుర్రుగా...

Breaking: నీతి అయోగ్ అమలుపై కేసీఆర్ సంచలన నిర్ణయం

ప్రెస్ మీట్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తున్నాం. అలాగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం అన్నారు. మా నిరసనను ప్రధాని మోడీకి తెలియజేస్తున్నాం. ఇప్పటికే ప్రధానికి లేఖ...
- Advertisement -

ధరణి శరణం గచ్ఛామి – ఫణిగిరి గ్రామంలో భూన్యాయ శిబిరంలో 200 మందికి పైగా పాల్గొన్న రైతులు

"ధరణి" శరణం గచ్ఛామి బుద్ధుడి పాదముద్రలున్న నేల, రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన ఫణిగిరి గ్రామంలో భూన్యాయ శిబిరం రైతుల భూ సమస్యలకు ఉచిత న్యాయ సలహాలు రైతుల‌ భూస‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉచితంగా న్యాయ స‌ల‌హాలు అందించేందుకు భూచ‌ట్టాల...

రేవంత్ రెడ్డిని సీఎం చేయాలా? రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 21న ఆయన కాషాయ తీర్ధం పుచ్చుకోనున్నట్టు అధికారిక ప్రకటన చేశారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..పీసీసీ రేవంత్...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...