పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. అధికార పార్టీ టిఆర్ఎస్ ను, సీఎం కేసీఆర్ అవినీతిని ఎండగడుతున్నారు. ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ సీఎంకు లేఖలు రాస్తూ వాటిని అమలు...
తెలుగుదేశం పార్టీని వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతో మంది నాయకులు మృతిచెందగా..తాజాగా అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మూలారెఢ్డి కాసేపటికి...
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. యాదగిరిగుట్ట నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 26న హన్మకొండ జిల్లాలోని భద్రకాళి...
ప్రముఖ వాస్తు నిపుణులు కృష్ణాదిశేషుకి సన్మాన కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ నంద, తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ డాక్టర్ జి.చంద్రయ్య, ఇతర ప్రముఖులు కృష్ణాది శేషుని...
ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. పోలీస్ శాఖపై కొన్ని నెలల క్రితం...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కార్మికుల సమస్యలు- కనీసవేతనాలు- తదితర సమస్యల పరిష్కారం కోరుకుంటూ..రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారికి లేఖ రాసారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పొషిస్తున్న...
శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే రెండుసార్లు ఈడీ నోటీసులు అందుకున్న ఆయన.. విచారణకు హాజరు కాలేదు. జులై 27న ఈడీ కార్యాలయానికి...
అటవీ శాఖలో వివిధ హోదాల్లో 33 ఏళ్ల పాటు పని చేసిన సీనియర్ ఐ.ఎఫ్.ఎస్ అధికారి స్వర్గం శ్రీనివాస్ ఇవాళ పదవీ విరమణ పొందారు. కరీంనగర్ జిల్లాకు చెందిన స్వర్గం శ్రీనివాస్ ఎం.ఎస్సీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...