ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. దీనితో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. జగనన్న విద్యాదీవెన, జగనన్న అమ్మఒడి, విద్యాకానుక...
తెలంగాణ రాష్ట్రం కుల వృత్తులపై అధిక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ముదిరాజ్ లకు చేప పిల్లల పంపిణి, సబ్సిడీపై వాహనాలు, మంగళి వాళ్లకు ఉచిత కరెంటు, యాదవులకు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ...
రెండు తెలుగు రాష్ట్రాల అప్పుల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా వెల్లడించారు. తెలంగాణకు 2022 నాటికి 3 లక్షల 12 వేల 191.3 కోట్ల అప్పుందని తెలిపారు.
అలాగే...
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలలో సుకన్య సమృద్ధి పథకం ఒకటి. ఈ పథకం ద్వారా అమ్మాయిల భవిష్యత్తు కోసం డబ్బులను పొదుపు చేయవచ్చు. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న...
కరోనా మహమ్మారి సామాన్యులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల అని తేడా లేకుండా ఎంతో మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా..తాజాగా బీహార్ ముఖ్యమంత్రి,...
తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొత్త మండలాలను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ నూతన జిల్లాలను, రెవిన్యూ డివిజన్లను, మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే....
రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. దీనితో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్బంగా వరద బాధితులకు హేతుబద్ధమైన పరిహారమిచ్చి ఆదుకోవాలని జనసేన పార్టీ డిమాండ్...
లోక్సభలో కాంగ్రెస్కు చెందిన నలుగురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. స్పీకర్ హెచ్చరించినా అనుచిత ప్రవర్తనతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీనితో వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు మాణిక్కం ఠాకూర్, టీఎన్ ప్రతాపన్,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...