తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం రైతుబంధు, రైతుభీమా. ఈ పథకాల ద్వారా అనేక రైతులు లబ్ది పొందుతున్నారు. పెట్టుబడి సాయంగా ఒక్క సీజన్ కు ఎకరానికి 5 వేల చొప్పున రైతుల...
పార్లమెంట్లో విపక్షాల నిరసనలు హోరెత్తాయి. ధరల పెరుగుదలను నిరసిస్తూ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. పార్లమెంట్ బయట సైతం నిరసనలు కొనసాగించారు. జీఎస్టీ, నిత్యావసరాల వస్తువుల ధరలు పెంపునకు నిరసనగా కాంగ్రెస్, టిఆర్ఎస్...
తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇప్పటికే అనేక సార్లు బస్సు చార్జీలు పెంచగా..తాజాగా లగేజీ ఛార్జీలు పెంచుతూ టీఎస్ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం కొత్త ఛార్జీలు శుక్రవారం...
తెలంగాణాలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల బంద్ కానున్నాయి. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బంద్ నిర్వహించనున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ,...
సీపీఐ నారాయణపై మెగాబ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సీపీఐ నారాయణ భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ సభకు చిరంజీవిని పిలవడాన్ని తప్పుబట్టారు. సూపర్ స్టార్ కృష్ణ వంటి వ్యక్తిని పిలవకుండా ఊసరవెల్లిలాంటి...
ఏపీ: రేపు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి.. 10.40 గంటలకు రామాయపట్నం చేరుకోనున్నారు....
రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకపోవడంపై వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..నేను ప్రతి సంవత్సరం మూడు నాలుగు సార్లు నా కుటుంబ బాగోగుల కోసం జర్మని వెళ్లిరావడం...
తెలంగాణాలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి వలసలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే హస్తం పార్టీ నుండి గులాబీ పార్టీకి వలసలు పెరిగాయి. అయితే ఇప్పుడు సీన్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...