చిన్న, సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఏడాదిలో మూడు విడతలుగా రూ.6 వేల ఆర్థిక...
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలనే అంశంపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ విషయంపై మొదటి నుంచి అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కాగా గత...
రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురు ప్రముఖులను కేంద్రం నామినేట్ చేసింది. అయితే వీరందరిని దక్షిణాది నుంచే ఎంపిక చేయడం విశేషం. ఈ జాబితాలో దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత వి.విజయేంద్రప్రసాద్, ప్రముఖ...
అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా ధరణి పోర్టల్ నిలిచిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ సెల్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిర్వహించిన ధరణి...
తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలోని ఆటో డ్రైవర్లపై ఆర్టీవో అధికారుల వేధింపులు ఆపాలని నిరసనకు దిగారు. చెకింగ్ ల పేరుతో కార్మికులపై ఫైన్లు వేయడానికి వెంటనే మానుకోవాలని కోరుతూ బుధవారం సిఐటియు అనుబంధ...
కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ సమర్పించారు. నఖ్వీ పేరును ఉపరాష్ట్రపతి పదవికి పరిశీలిస్తున్నట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి....
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకం అల్లర్లకు దారి తీసిన విషయం తెలిసిందే. అగ్నిపథ్ పథకం భారత ప్రభుత్వం మూడు సాయుధ దళాలలో ప్రవేశపెట్టిన నియామక వ్యవస్థ. ఈ విధానంలో నియమితులైన సిబ్బందిని...
బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పట్నాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా ఆదివారం పట్నాలోని ఆయన నివాసంలో మెట్లపై...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...