ఏపీ సర్కార్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు పథకాల ద్వారా ప్రజలకు చేరువైన వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నవరత్నల్లో భాగంగా వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే....
తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు డీఎస్పీల బదిలీ జరిగింది. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సిసిఎస్ ఏసిపి రవీంద్ర రెడ్డిని సంగారెడ్డి డీఎస్పీగా బదిలీ చేశారు. ప్రస్తుతం ఆ...
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. నిన్న గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ సందర్భంగా APPSC చైర్మన్ గౌతమ్ సవాంగ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. వచ్చే నెలలో 110...
తెలంగాణలో YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు హుజూర్ నగర్ నియోజకవర్గం లక్కవరంలో పర్యటిస్తుండగా గాయకుడు ఏపూరి సోమన్న పై దాడి కొందరు వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు....
YSR తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి నాపై దాడికి సన్నాహాలు చేస్తున్నారు. నా పై సైదిరెడ్డి అనుచరులు దాడికి యత్నిస్తున్నారన్నారు....
ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఏపీకి చెందిన ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ ఎస్కే ఫరూక్భాషా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
విధి నిర్వహణలో...
ఏపీ గ్రూప్-1 పరీక్ష ఫలితాలను విడుదల అయ్యాయి. నాలుగేళ్ల క్రితం నిర్వహించిన పరీక్షలకు అన్ని రకాల ప్రక్రియలను పూర్తి చేసుకుని ఫలితాలను విడుదల చేశామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ అన్నారు. నాలుగేళ్ల...
భూమికి సమస్య ఉంటే భుక్తికి చిక్కొచ్చినట్లే. ప్రతి పల్లెలో వందల కుటుంబాలు భూహక్కుల చిక్కుల్లో చిక్కుకొని సతమతమవుతున్నాయి. భూమి ఉన్నా, పట్టా లేకనో, 'ధరణి'కి ఎక్కకనో, నిషేధిత జాబితాలో చేరడం వలనో రైతులు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...