ఏపీలోని భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్, చిరంజీవి...
ప్రధాని నరేంద్ర మోడీకి పెను ప్రమాదం తప్పింది. ఇవాళ ఏపీలో పర్యటిస్తున్న ప్రధాని హెలికాఫ్టర్ లో గన్నవరం నుండి భీమవరం వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు నల్ల బెలూన్లు వదిలారు. ఎయిర్ పోర్టుకు...
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముగిసింది. కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ శిందే.. సోమవారం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నెగ్గారు. మెజారిటీ ఎమ్మెల్యేలు శిందేకు మద్దతు పలికారు. శివసేన...
హైదరాబాద్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఏపీకి బయలుదేరనున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ప్రధాని పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు...
బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ గాయపడ్డారు. ఇంట్లో మెట్లు ఎక్కుతుండగా జారీ పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన భుజం విరగగా..వెన్నెముకకు తీవ్ర గాయం అయింది. దీనితో చికిత్స నిమిత్తం ఆయనను...
ఏపీ విద్యార్థులకు శుభవార్త. రేపటి నుంచి స్టూడెంట్లకు విద్యాకానుక కిట్ల పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోనిలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...