ఏపీ ప్రజలకు శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కార్యక్రమం పూర్తయింది. తాజాగా 60.53 లక్షల మంది పెన్షనర్లకు రూ.1537.68 కోట్లు విడుదల చేసామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బుడి ముత్యాల...
ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఆన్ లైన్లో సినిమా టిక్కెట్ల జీవో నెంబర్ 69ని నిలుపుదల చేయాల్సిందిగా సర్కార్ ను...
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను కింది లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
https://tstet.cgg.gov.in/
సీపీఎం కార్యాలయంపై బాంబు దాడి కలకలం రేపింది. దీంతో కేరళలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. కేరళలోని తిరువనంతపురంలోని సీపీఎం కార్యాలయంపై ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ దుండగుడు.. బాంబు విసిరి పారిపోయాడని పోలీసులు తెలిపారు.
"ఏకేజీ...
నేటి నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం అమలులోకి రానుంది. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులపై ఈ నిషేధం ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. అంతేకాదు పెట్రో కెమికల్ సంస్థలు కూడా ప్లాస్టిక్...
పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో సామాన్యులు చుక్కలు చూస్తున్నారు. ఇప్పటివరకు పెరిగిన ధరలతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. దీనితో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సామాన్యులకు...
తెలంగాణలో అధికార పార్టీ తెరాసకు ఊహించని షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ నుండి ఇతర పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. దీనితో గులాబీ బాస్ గుండెల్లో గుబులు పుట్టింది. మొన్నటికి మొన్న పీజేఆర్ కూతురు,...
తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. నేతల వలసల పరంపర కొనసాగుతుంది. ఈ వలసలు చూస్తుంటే ఎవరు ఎప్పుడు ఏ పార్టీ తీర్ధం పుచ్చుకుంటారో అర్ధం కావడం లేదు. టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి, కాంగ్రెస్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...