ప్రస్తుతం శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీలంకలో ఆహారం, చమురు కొరతతో ప్రజలు నానాతిప్పలు పడుతున్న విషయం తెలిసిందే. అందుకే గత కొంత కాలంగా నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ విద్యార్థులు...
ఇప్పటికే పీఆర్సీ వ్యవహారంలో జగన్ కాస్త కటువుగా ప్రవర్తించడంతో ఉపాధ్యాయుల జగన్ పై రగిలిపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. ఏపీలో పాఠశాలలకు మే...
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ, టాలీవుడ్ మాజీ నటి నవనీత్ కౌర్, ఆమె భర్త స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణాకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. సీఎం...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే నెలలో తెలంగాణను పర్యటించాడానికి అన్ని సన్నాహాలు జరిగాయి. మే 6న రాహుల్ గాంధీ వరంగల్ భారీ బహిరంగ సభకు హాజరు కానున్న నేపథ్యంలో దీనిని విజయవంతం...
టీపీసీసీ అధ్యక్షుడు రేవంతరెడ్డి తెలంగాణాలో ధాన్యం కొనుగోలు సమస్య తలెత్తడంతో కేసీఆర్ సర్కార్ పై తీవ్రంగా మండిపడ్డారు. మోదీ, కేసీఆర్ రాజకీయ క్రీడల్లో భాగంగా వరి పండించే రైతులతో కూడా చెలగాటం ఆడుతున్నారని...
వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ నాయకుడు సేవ్యా నాయక్ కాంగ్రెస్ కౌన్సిలర్ కారు దహనం కేసులో రామ్మోహన్ రెడ్డి తనపై...
జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ప్రస్తుతం ఏపీ రైతులకు జగన్...
మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ 8 వ వార్డ్ కౌన్సిలర్ బానోత్ రవిని కొందరు దుండగులు గొడ్డలితో నరకి చంపిన ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన జరగడానికి ఆర్థిక...
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 21 రాష్ట్రాల్లో 102 లోక్సభ నియోజకవర్గాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ...
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన...
ప్రముఖ సినీ నటుడు రఘుబాబు(Raghu Babu) నడుపుతున్న కారు ఢీకొని బైక్ మీదున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారు అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై...
ఉద్యమ కాలం నాటి కేసీఆర్ను మళ్లీ చూడబోతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ...
యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ ఫలితాల్లో(UPSC Civil Service Results) తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటిన సంగతి తెలిసిందే. మహబూబ్నగర్కు చెందిన అనన్య రెడ్డి...
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆర్వో కేంద్రాల వద్దకు చేరుకుని నామినేషన్లు సమర్పించారు. దీంతో నామినేషన్ల...