ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీ-హబ్ హైదరాబాద్ లో నిర్మించబడింది. రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో రూ.400 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం దీన్ని నిర్మించింది. ఒకేసారి 4 వేలకు పైగా స్టార్టప్ లకు వసతి...
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గురువారం అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ లేఖ రాశారు. కాగా ప్రస్తుతం షిండే వర్గంలో ప్రస్తుతం 40 మంది...
తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎల్లుండి విడుదల కానున్నాయి. ఉదయం 11.30 నిమిషాలకు ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నట్లు ssc బోర్డు ప్రకటించింది.
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాల విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. రాష్ట్రప్రభుత్వం. టెట్ ఫలితాలను జూలై 1న విడుదల చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి...
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర...
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'అగ్నిపథ్' పథకం అల్లర్లకు దారి తీసిన విషయం తెలిసిందే.అగ్నిపథ్ పథకం భారత ప్రభుత్వం మూడు సాయుధ దళాలలో ప్రవేశపెట్టిన నియామక వ్యవస్థ. ఈ విధానంలో నియమితులైన సిబ్బందిని అగ్నివీర్లు...
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కాగా ఈ...
ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీ-హబ్ హైదరాబాద్ లో నిర్మించబడింది. రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో రూ.400 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం దీన్ని నిర్మించింది. ఒకేసారి 4 వేలకు పైగా స్టార్టప్ లకు వసతి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...