అఫ్గానిస్థాన్లో ప్రకృతి పెను విధ్వంసాన్ని సృష్టించింది. పక్టికా ప్రావిన్స్లో భూకంపంతో సుమారు 950 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. వీరంతా నిద్రలోనే మరణించినట్లు తెలుస్తుంది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత...
ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును అధికారికంగా ప్రకటించారు. అయితే మొదట బీజేపీ అభ్యర్థిగా ఎన్నో పేర్లు వినిపించాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఛత్తీస్ గఢ్ గవర్నర్ అనసూయ పేర్లు ప్రముఖంగా...
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీనితో ఆయన ఐసోలేషన్ కు వెళ్లారు. మరోవైపు శివసేన మంత్రి ఎక్ నాథ్ షిండే 40 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వంపై తిరుబావుట...
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మారణంతో ఆత్మకూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీనికి సంబంధించి విస్తృతంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6...
ఇటీవల ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదో తరగతి ఫలితాలను చేయగా..తాజాగా పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 6 లక్షల 15...
తెలంగాణలో మళ్లీ కరోనా టెన్షన్ నెలకొంది. సామాన్యుల నుండి రాజకీయ నాయకుల వరకు ఎవరిని వదలకుండా మహమ్మారి పీడ అందరిని పట్టి పీడిస్తుంది. ఇప్పటికే ఎంతోమంది సెలెబ్రెటీలకు, నాయకులకు కరోనా పాజిటివ్ గా...
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ఖరారైంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన అనంతరం జేపీ నడ్డా రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేశామని తెలిపారు.
యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన దస్త్రంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. దీనితో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్గా.. నియామక బోర్డు, కామన్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...