ఏపీలో వేసవి సెలవులను పొడిగిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం జూలై 4న బడులు తెరవాల్సి ఉండగా..ఆరోజు ప్రధాని మోదీ భీమవరంలో పర్యటించనున్న నేపథ్యంలో దాన్ని 5వ తేదికి మార్చారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. ఇప్పటికే పీజేఆర్ కుమార్తె, తెరాస ఖైరతాబాద్ కార్పొరేటర్గా ఉన్న విజయారెడ్డి టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్లో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు...
దమ్ముంటే నా మీద కేసులు పెట్టండని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. దేశంలో అగ్నిపథ్ అనే పథకాన్ని తీసుకొచ్చి యువత కడుపు కొడుతున్నారని మంత్రి కేటీఆర్...
తెలంగాణ: హనుమకొండ జిల్లాలోని గుండ్ల సింగారంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..సీపీఐ ఆధ్వర్యంలో నిరుపేదలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నారు. అయితే స్థానికులు వీరిని అడ్డుకొని గుడిసెలను తొలగించారు. ఈ...
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించుతుందన్న ఉత్కంఠకు తెరపడినట్లు తెలుస్తుంది. ఢిల్లీలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నేతృత్వంలో 17 ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీలో కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ...
ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్కు పదేళ్ల జైలుశిక్ష పడింది. అక్రమ ఆయుధాల కేసులో పట్నాలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తీర్పును వెల్లడించింది. అనంత్ సింగ్ ఇంట్లో ఏకే-47 రైఫిల్ కలిగి ఉన్నారన్న కేసులో.....
ఇప్పటికే మోడీ సర్కార్ ఎన్నో పథకాలను రైతుల కోసం తీసుకొచ్చాడు. వీటిలో ముఖ్యంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం మీద ఆధారపడి నివసించే ప్రజలు చాలా మంది ఉన్నారు....
అగ్నిపథ్ పథకంపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. భవిష్యత్తులో సమాజంపై అగ్నిపథ్ పథకం ప్రభావం అధికంగా పడే అవకాశం ఉందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో దానివల్ల జరిగే నష్టం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...